Schools in telangana to be shutdown for few days as corona cases increasing in the state. #Coronavirus #Covid19 #Telangana #Hyderabad #Cmkcr #Schools కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనను నిలిపేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ సైతం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.