తెలంగాణా సమాజంలో ఏ ఒక్క వర్గానికి కూడా రక్షణ లేకుండా పోయిందని, వామన రావు, నాగమణి దంపతుల హత్య వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని ప్రభుత్వం బయటకు రాబట్టాలని అంతవరకు టిడిపి పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలంగాణా తెలుగు దేశం పార్టీ నాయకురాలు జ్యోత్స్న అన్నారు. #AdvocateCouple #LawyerCouple #VamanaRao #Nagamani #HighCourt #Telangana #Peddapalli #TDPLeaderJyotsna