ఇండియాలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. చాప కింద నీరులా కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. మహారాష్ట్రలో తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ మరోసారి మహారాష్ట్ర ను వణికిస్తుంది. గత 24 గంటల్లో దేశంలో 13,193 కొత్త కేసులు నమోదు కాగా 97 మరణాలు సంభవించాయి. మొన్నటి వరకు తగ్గినట్టే భావించినా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది . #Covid19 #Pneumonia #Maharashtra #Lockdown #Coronavirus #Mumbai #NewVariantVirus #StrainVirus #Covid19CasesInIndia #Covid19CasesInMaharashtra