సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసు దర్యాప్తు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సీబీఐ కూడా తమ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో శనివారం పలువురు అనుమానితులను గంటలపాటు విచారించింది. సీబీఐ ప్రశ్నించిన వారిలో సుశాంత్ కుటుంబ స్నేహితురాలు స్మితా పారిఖ్, సందీప్ సింగ్, మరో మిస్టరీ గర్ల్ను సీబీఐ విచారించినట్టు సమాచారం. #SushantSinghRajput #RheaChakraborty #MaheshBhatt #Nepotism #karanjohar #KanganaRanaut #ArnabGoswami #Bollywood #Mumbai #KKSingh #AnkitaLokhande