Virat Kohli, Rohit Sharma lead prayers for victims of Kozhikode #Kozhikode #airindia #Kerala #airindiaflight #teamindia #viratkohli #RohitSharma #sachintendulkar #GautamGambhir #yuvrajsingh కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి దుబాయ్ నుంచి కొలికోడ్కు చేరుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రన్వేపై దిగబోతూ.. పక్కకు జారిపోయింది. దాంతో విమానం రెండు ముక్కలైంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సహా 20 మంది వరకు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించగా.. తాజాగా టీమిండియా క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.